వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి
విశాఖపట్నం:
విశాఖపట్నం
జిల్లాలో
జరిగిన
ఎన్
కౌంటర్
ప్రదేశం
నుంచి
మావోయిస్టుల
మృతదేహాలను
తరలిస్తున్న
వాహనంపై
మావోయిస్టులు
గురువారంనాడు
దాడి
చేశారు.
ఈ
దాడిలో
ముగ్గురు
గ్రేహౌండ్స్
పోలీసులు
గాయపడ్డారు.
విశాఖపట్నం
జిల్లా
కొయ్యూరు
-
గూడెం
కొత్తవీధి
మండలాల
సరిహద్దులో
బుధవారం
సాయంత్రం
జరిగిన
ఎదురుకాల్పుల్లో
ముగ్గురు
మావోయిస్టులు
మరణించారు.
పోలీసుల
వాహనాన్ని
లక్ష్యంగా
ఎంచుకుని
మావోయిస్టులు
మందుపాతర
పేల్చారు.
ఈ
సంఘటన
కుంకుమపూడి
వద్ద
జరిగింది.
ఎదురుకాల్పుల్లో
మరణించిన
ముగ్గురు
మావోయిస్టుల
మృతదేహాలను
పోలీసులు
ఆస్పత్రికి
తరలించేందుకు
ఏర్పాట్లు
చేశారు.
ఆ
వాహనం
కుంకుమపూడి
వద్దకు
రాగానే
మావోయిస్టులు
మందుపాతర
పేల్చారు.
ఈ
మందుపాతరలో
ముగ్గురు
పోలీసులు
గాయపడ్డారు.
Comments
Story first published: Thursday, December 6, 2007, 23:53 [IST]