వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్చిలో హైద్రాబాద్, బెంగళూరు ఏర్ పోర్టులు ప్రారంభం
ముంబయి: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఇక్కడ చెప్పారు. ఈ రెండు విమాశ్రయాలతో అనుబంధం గల ఎల్ అండ్ టి 70 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయాన్ని మార్చి 12న, బెంగళూరు విమానాశ్రయాన్ని మార్చి 28న ప్రారంభించనున్నట్టు అయన వెల్లడించారు.
Story first published: Saturday, December 22, 2007, 23:53 [IST]