వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా జగన్ మయం: రాజకుమారి

By Staff
|
Google Oneindia TeluguNews
Nannapaneni Rajakumari
తిరుపతి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా జగన్ మయంగా మారిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. జగన్ పుట్టిన రోజు వేడుకలు, బర్త్ డే కేకులు అంటూ ఆమె తన విమర్శలను కవితారూపంలో గుప్పించారు. ముఖ్యమంత్రి పుత్రరత్నంపై పొగడ్తలకు అంతు లేకుండా ఉందని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని, పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డిని గాంధేయవాదిగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఇడుపులపాయ వ్యవహారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X