వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాత్రి 12 వరకే మద్యం షాపులు: హైకోర్టు
హైదరాబాద్:
సోమవారం
డిసెంబర్
31వ
తేదీ
రాత్రి
12
గంటలకే
మద్యం
షాపులు
మూసేయాలని
హైకోర్టు
ఆదేశించింది.
2007వ
సంవత్సరానికి
వీడ్కోలు
పలుకుతూ
కొత్త
సంవత్సరానికి
స్వాగతం
చెప్పే
వేళ
సోమవారం
అర్థ
రాత్రి
దాటిన
తర్వాత
ఒంటి
గంట
వరకు
బారులు,
మద్యం
షాపులు
తెరిచి
ఉంచడానికి
ఇచ్చిన
అనుమతిపై
హైకోర్టు
సోమవారం
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
సోమవారం
అర్థరాత్రి
దాటిన
తర్వాత
కూడా
మద్యం
షాపులు,
రెస్టారెంట్లు,
బారులు
తెరిచి
ఉంచడానికి
అనుమతి
ఇస్తూ
జారీ
అయిన
ఆదేశాలను
హైకోర్టులో
సవాల్
చేస్తూ
రిట్
పిటిషన్
దాఖలైంది.
దీనిపై
హైకోర్టు
స్పందించింది.
ప్రభుత్వ
నిర్ణయంపై
తెలుగుదేశం
పార్టీ
కూడా
మండిపడింది.
Comments
Story first published: Monday, December 31, 2007, 23:53 [IST]