ప్రయాణికులపై లాలూ రైలు కరుణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే 25 వేల కోట్ల రూపాయల లాభాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల కన్నా రైల్వేల పనితీరు బాగుందని ఆయన చెప్పారు. యుపిఎ విధానాలే రైల్వే లాభాల్లో నడవడానికి కారణమని ఆయన చెప్పారు. లాభాల్లో రైల్వే సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రైల్వే 23 వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించగలదని ఆయన అంచనా వేశారు. 2007 - 2008లో రైల్వే ఆదాయం 14 వేల కోట్ల రూపాయలు ఉందని ఆయన చెప్పారు. టికెట్ ఆదాయంలో 14 శాతం, సరుకు రావాణాలో 11 శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లలో రైల్వే ప్రణాళిక 11 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన చెప్పారు.
ముఖ్యాంశాలు












Click it and Unblock the Notifications