ఉద్యమం వదలం, కాంగ్రెస్ ను వీడం: ఎమ్మెస్

హైదరాబాద్లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణాలో అభివృద్ధి చక్కగా సాగుతున్నప్పటికీ, సెంటిమెంట్ బలంగా పనిచేయగలదన్నారు. ప్రస్తుతం తెరాస ప్రజాప్రతినిధుల రాజీనామాలతో ఆ సెంటిమెంట్ మరింత బలపడిందన్నారు.
తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాల కారణంగా ఉపఎన్నికలు జరిగితే ఆ పార్టీయే గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. భువనగిరిలో తెలంగాణా సీనియర్ల సభకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఎమ్మెస్ అక్కడ ఏం మాట్లాడుతారో చెప్పాలని మాత్రమే తాను ప్రశ్నించానన్నారు.












Click it and Unblock the Notifications