వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లా తహసిల్దారుపై ఎసిబి దాడి
విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై విశాఖలోని పరవాడ తహసీల్దారు ధర్మారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం దాడులు చేశారు. విశాలాక్షి నగర్ లోని ఆయన నివాసంలో ఎసిబి అధికారులు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తహసిల్దారు
ధర్మారావు
పేరిట
పరవాడ
ప్రాంతంలో
దాదాపు
23
వరకు
ఇళ్ళ
స్ధలాలు
ఉన్నట్టు
తెలిసింది.
వెస్ట్
గోదావరి
జిల్లాలో
12
ఎకరాల
వ్యవసాయ
భూమి,
సబ్బవరం
,
అనకాపల్లిలో
9
ఎకరాలు
ఉన్నట్టు
ప్రాధమిక
ఆధారాలను
బట్టి
తెలుస్తోంది.
విశాఖ
జిల్లా
పరవాడ
తహసిల్దారు
కార్యాలయంలోను,
ఏలూరు,
చాటపర్రు,
హైదరాబాద్
లోని
ఆయన
సమీప
బంధువుల
నివాసాల్లో
కూడా
సోదాలు
జరుగుతున్నాయి.
Comments
Story first published: Thursday, March 27, 2008, 14:32 [IST]