అధికారులపై వైయస్ మండిపాటు

నియోజకవర్గంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యపై ప్రజలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి విద్యుచ్ఛక్తి అధికారులపై మండిపడ్డారు. వారంలోగా లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సాగునీటికి ఎంత ఖర్చయినా పెడతామని ఆయన చెప్పారు. తెర్లాం శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడి నుంచి ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు బయలు దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
