మేం గెలుస్తాం: బాబు ధీమా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ధరలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం సంపదను దోచుకు తింటోందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సంపద సృష్టించామని, దాన్ని కాంగ్రెస్ వారు దోచుకుతింటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తన యాత్ర మధ్యలో ఒకటి రెండు చోట్ల ఆయన ప్రజలతో మాట్లాడారు. పూరిగుడిసెల్లోని మహిళలను పలకరించారు.












Click it and Unblock the Notifications