పాల్ కోసం ఆత్మాహుతి బెదిరింపు
హైదరాబాద్: క్రైస్తవ మత ప్రబోధకుడు కె.ఎ.పాల్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఓ యువకుడు నగరంలోని లుంబినీ పార్క్ వద్ద ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కాడు . పాల్ పై ఇప్పటి వరకూ నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని లేదంటే టవర్ పై నుంచి క్రిందకు దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు.












Click it and Unblock the Notifications