కాంగ్రెసులో పందికొక్కులు లేవు: వైయస్

పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. తాము అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం వంటి సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. పల్నాటి సీమ కాంగ్రెసుకు అండగా ఉంటోందని ఆయన చెప్పారు. మరింత అభివృద్ధి చేయడానికి, మరింత సంక్షేమాన్ని అమలు చేయడానికి తమను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications