నిరూపిస్తే రాజీనామా: జానారెడ్డి

షార్ట్ సర్క్యూట్ వల్లనే ఆ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాట వాస్తవమని, ఈ విషయాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. ఒక సందర్భంలో తనపై నక్సలైట్ల దాడి జరిగిన విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు తమపై విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో హతమయ్యారని, తనపై నక్సలైట్లు దాడి చేశారని, నక్సలైట్లతో తనకు విరోధం లేదని, ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన విషయానికి అది నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రికి నవ్వులాటగా ఉందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications