వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15మంది మావోయిస్టుల లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో 15 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ అకున్‌సభర్వాల్‌ ముందు లొంగిపోయారు. ఏజెన్సీలోని అసంపల్లి, పెద్దూరుగొంది గ్రామాలకు చెందిన వీరు మందుపాతరలు అమర్చటం, చందాల వసూళ్లు, సెంట్రీగార్డు పనులు నిర్వర్తించటం, లేఖలు చేరవేయటం వంటి పనులు చేసేవారని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు గ్రామాల్లోకి రాకుండా గిరిజనులు ప్రతిఘటించాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X