వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై యాసిడ్‌ దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : వరంగల్‌లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌తో దాడిచేశారు. ప్రణీత ,స్నప్నిక అనే వీరిద్దరూ హసన్‌పర్తిలోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు. ఇక యాసిడ్ దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. వారిద్దరూకూ తీవ్రగాయాలయ్యాయి. కళాశాలలో ఈ సంఘటన జరగడంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X