హైదరాబాద్:
ప్రజారాజ్యం
అధినేత
చిరంజీవి
ఈ
నెల
26
నుంచి
రంగారెడ్డి,
హైదరాబాదు
నగర
శివారు
ప్రాంతాల్లో
పర్యటించనున్నారు.
మూడు
రోజులపాటు
ఈ
ప్రాంతంలో
జరిగే
బహిరంగసభల్లో
ఆయన
పాల్గొంటారు.
జనవరి
మొదటి
వారంలో
నెల్లూరు,
ప్రకాశం
జిల్లాల్లో
పర్యటిస్తారని
పార్టీ
వర్గాల
సమాచారం.
ఈనెల
26
నుంచే
యువరాజ్యం
అధ్యక్షుడు
పవన్కల్యాణ్
కరీంనగర్
జిల్లా
నుంచి
పర్యటన
ప్రారంభించనున్నారు.