హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవమై తేలిన ఐదేళ్ళ చిన్నారి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ ప్రాంతంలో అపహరణకు గురైన ఓ చిన్నారి శవమై తేలిన సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బద్వేల్‌ ప్రాంతంలో ఈనెల 16న అసీమా అనే 5ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు స్ధానికంగా ఉన్న ఓ బావిలో బాలిక శవమై కనిపించింది. 16 వ తేదీన అసీమా తల్లితో కలిసి మెడికల్ షాపునకు వెళ్ళినట్టు తండ్రి చెప్పాడు. అక్కడ అసీమా తప్పిపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పాడు. అసీమా తండ్రి టైలర్ గా పనిచేస్తున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X