స్వప్నిక మృతి బాధాకరం : ప్రణీత తల్లి
సిఎం సంతాపం యాసిడ్ దాడిలో గాయపడిన విద్యార్థిని స్వప్నిక మృతికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఈ విధంగా మృతి చెందటం విచారకరమని అన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Story first published: Wednesday, December 31, 2008, 14:05 [IST]