వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా చల్లారని ఎమ్మార్పీస్ ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీస్‌ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున గుంటూరు జిల్లా వేమూరులో తహశీల్దారు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దొనకొండ వద్ద రైలు పట్టాలు తొలగించటంతో రేపల్లె-దొనకొండల మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు చాలాసేపు నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆర్టీఏ కార్యాలయానికి నిప్పు పెట్టారు. సమయానికి కొందరు వ్యక్తులు చూసి మంటలు ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X