వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంకా చల్లారని ఎమ్మార్పీస్ ఆందోళన
గుంటూరు: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున గుంటూరు జిల్లా వేమూరులో తహశీల్దారు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దొనకొండ వద్ద రైలు పట్టాలు తొలగించటంతో రేపల్లె-దొనకొండల మధ్య నడిచే ప్యాసింజర్ రైలు చాలాసేపు నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆర్టీఏ కార్యాలయానికి నిప్పు పెట్టారు. సమయానికి కొందరు వ్యక్తులు చూసి మంటలు ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.
Comments
Story first published: Tuesday, February 24, 2009, 10:55 [IST]