సురేందర్ మృతికి వైఎస్సే ..మంద కృష్ణ

ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గత కొద్దిరోజులుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసనల పేరిట దాడులకు పాల్పడుతోంది. దీనిలో భాగంగా శనివారం గాంధీభవన్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సృష్టించిన ఘటనలో గాయపడి ఇమేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆదివారం ఉదయం సురేందర్ మాదిగ మృతి చెందారు. ఈ నేపథ్యంలో దామోదర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.సురేందర్ మృతి పట్ల ఆసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications