హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర భధ్రతపై చిదంబరం

By Staff
|
Google Oneindia TeluguNews

Chidambaram
హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈరోజు హైదరాబాద్‌ వచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో భేటీ అయ్యారు, శాంతిభద్రతలపై ఆయన సీఎం తో సమీక్షించారు. రానున్న ఎన్నికలు సందర్భంగా భద్రతాఏర్పాట్లు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన చర్చించారు.

అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం సంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోస్తా జిల్లాల్లోని ప్రతి మత్స్యకారునకి సెల్‌ ఫోన్‌ ఏర్పాటు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X