జింబాబ్వే ప్రధాని భార్య దుర్మరణం
హరారే: జింబాబ్వే ప్రధాని మోర్గాన్ స్వంగిరాయ్ భార్య సుసాన్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రధాని తన భార్యతో కలిసి సొంత వూరుకు కారులో వెళ్తుండగా ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రధానికూడా స్వల్పంగా గాయపడ్డారు. మూమెంట్ ఫర్ డెమొక్రటిక్ ఛేంజ్ నేత అయిన మోర్గాన్ గత నెలలోనే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్న ప్రధానిని దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పరామర్శించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications