చంద్రబాబుకు పవన్ చురకలు
హైదరాబాద్ :'రాజకీయాలు ఆయన(చంద్రబాబు)కు బాగా తెలుసు. సచివాలయం కూడా బాగా తెలుసు. అందులో ఎన్ని గదులున్నాయో తెలుసు. అన్నయ్యకు (చిరంజీవికి) సెక్రటేరియట్ కూడా తెలియదంటున్నారు. మరి సెక్రటేరియట్ బాగా తెలిసిన చంద్రబాబును ప్రజలు ఓడించారు కదా!'' అని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు.
చిరంజీవికి రాజకీయాలు తెలియవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొలిటికల్ ర్యాగింగ్తో పోల్చారు. బీజేపీ నగర మాజీ కార్యదర్శి గోవింద్ రాఠీ శనివారం ప్రజారాజ్యం పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో సేవ చేయడానికి చిత్తశుద్ధి ఉండాలికానీ... సచివాలయం తెలియాల్సిన అవసరం లేదన్నారు. "చంద్రబాబు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు. అది మానుకోవాలి'' అని పవన్ హితవు పలికారు.
కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తొలగించడంతో నాయకత్వ లక్షణాలున్నవారు తయారుకావడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పట్ల చిరంజీవి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలూ తన సొంత జిల్లాలేనని చెప్పారు.
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications