చంద్రబాబుకు పవన్ చురకలు
హైదరాబాద్ :'రాజకీయాలు ఆయన(చంద్రబాబు)కు బాగా తెలుసు. సచివాలయం కూడా బాగా తెలుసు. అందులో ఎన్ని గదులున్నాయో తెలుసు. అన్నయ్యకు (చిరంజీవికి) సెక్రటేరియట్ కూడా తెలియదంటున్నారు. మరి సెక్రటేరియట్ బాగా తెలిసిన చంద్రబాబును ప్రజలు ఓడించారు కదా!'' అని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చురకలంటించారు.
చిరంజీవికి రాజకీయాలు తెలియవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొలిటికల్ ర్యాగింగ్తో పోల్చారు. బీజేపీ నగర మాజీ కార్యదర్శి గోవింద్ రాఠీ శనివారం ప్రజారాజ్యం పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో సేవ చేయడానికి చిత్తశుద్ధి ఉండాలికానీ... సచివాలయం తెలియాల్సిన అవసరం లేదన్నారు. "చంద్రబాబు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు. అది మానుకోవాలి'' అని పవన్ హితవు పలికారు.
కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను తొలగించడంతో నాయకత్వ లక్షణాలున్నవారు తయారుకావడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పట్ల చిరంజీవి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలూ తన సొంత జిల్లాలేనని చెప్పారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!!












Click it and Unblock the Notifications