హైదరాబాద్:
జూనియర్
ఎన్టీఆర్
రాష్ట్ర
పర్యటన
ఈ
రోజు
నుంచి
ఊత్తరాంధ్రలో
ప్రారంభమవుతున్న
విషయం
తెలిసిందే.
శ్రీకాకుళం
జిల్లా
ఇచ్చాపురం
నుంచి
ఆయన
రోడ్
షో
ఉండటంతో
విశాఖకు
విమానంలో
వెళ్లి
అక్కడి
నుంచి
హెలికాప్టర్లో
వెళ్లాలని
నిర్ణయించారు.
గురువారం
ఉదయం
శంషాబాద్
విమానాశ్రయం
నుంచి
ఆయన
బయలుదేరాల్సి
ఉంది.
అయితే
ఆయన
అలస్యంగా
రావటంతో
ఆయన
ఎక్కవలసిన
ఫ్త్లెటు
మిస్సయింది.
దీంతో
7
గంటలకు
బయలుదేరవలసిన
ఆయన
ఇక్కడే
ఆగాల్సివచ్చింది.
తిరిగి
10
గంటలకు
కింగ్ఫిషర్
విమానంలో
ఆయన
విశాఖ
వెళ్లనున్నారు.
ఎండాకాలం
కావడంతో
ఉదయం
త్వరగా
రోడ్
షోలను
ప్రారంభించాలనుకున్నారు.
కానీ
"ఆది"
లోనే
హంసపాదు
ఎదురైంది.
అయితే
కుర్రవాడైన
ఎన్టీఆర్
కు
ఎండ
ఒక
లెక్కా
అంటూ
ఆయన
అభిమానులు
శ్రీకాకుళం
జిల్లాలో
ఎదురుచూస్తున్నారు.