సగానికి సగం తగ్గిన మందకృష్ణ

చంద్రబాబు తాజా ప్రకటన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ దిగి వచ్చారు. తాము అధికారం కోసం పోటీ చేయడం లేదని, కాంగ్రెసును ఓడించేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు తమ ప్రతినిధులు చట్టసభల్లో ఉండాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీ లోగా మహా కూటమి నాయకులు తమతో పొత్తుపై తేల్చుకోవాలని ఆయన అన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగుల్ని ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..! -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..!











Click it and Unblock the Notifications