సగానికి సగం తగ్గిన మందకృష్ణ

చంద్రబాబు తాజా ప్రకటన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ దిగి వచ్చారు. తాము అధికారం కోసం పోటీ చేయడం లేదని, కాంగ్రెసును ఓడించేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు తమ ప్రతినిధులు చట్టసభల్లో ఉండాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీ లోగా మహా కూటమి నాయకులు తమతో పొత్తుపై తేల్చుకోవాలని ఆయన అన్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!










Click it and Unblock the Notifications