అస్సాంలో పత్రికా ఎడిటర్ కాల్చివేత
గౌహతి: అస్సామ్ లో స్థానిక దినపత్రిక అజీ ఎడిటర్ ఇన్ చీఫ్ అనిల్ మజుందార్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రాయిఘర్ రోడ్డులోని ఆయన నివాసం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గత రాత్రి కార్యాలయంనుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన లోపలికి వెళ్లేందుకు గేటు తీస్తుండగా ఏడుగురు సాయుధులైన వ్యక్తులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు.
7 బుల్లెట్లు ఆయన ఛాతిలో దూసుకుపోయాయి. 40 ఏళ్ల అనిల్కు నిర్భయంగా పనిచేసే జర్నలిస్టుగా పేరుంది. ఉల్ఫాకు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు అనుకూలంగా అనేక వార్తలు, వ్యాసాలు రాశారు. అస్సాంలో గత ఆరేళ్లలో 22మందికి పైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అనిల్ మృతి రాష్ట్రంలోని మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications