చిరు పార్టీకి 'రైలింజన్', ఉగాది కానుక
న్యూఢిల్లీ: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి వారు కోరుకున్న రైలింజన్ గుర్తు లభించింది. ఉమ్మడి గుర్తులు కేటాయించాలంటూ ప్రజారాజ్యం, లోక్ సత్తా తదితర కొత్త పార్టీలు వేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఆయా పార్టీలకు వారు కోరుకున్న గుర్తులను కేటాయించవలసిందిగా ఎన్నికల సంఘాన్ని నేడు ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం ప్రజారాజ్యంకు రైలింజన్, లోక్ సత్తాకు విజిల్ గుర్తులు లభిస్తాయి. ఈ పార్టీలు పోటీ చేయని స్ధానాల్లో ఇండిపెండెంట్లకు ఆ గుర్తులు కేటాయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
గుర్తింపు లేని పార్టీలకు ఉమ్మడి గుర్తును కేటాయించడం కుదరదని ఎన్నికల సంఘం హైకోర్టులో తన వాదనను విన్పించింది. కానీ నేటి సుప్రీంకోర్టు తీర్పు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి, జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీకి ఉగాది వరం వంటిది. మరీ ముఖ్యంగా చిరంజీవి అభ్యర్ధులలో ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్ధులందరికీ రైలింజన్ గుర్తు లభిస్తే ప్రజారాజ్యం సునామీలా దూసుకెళ్ళే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications