కసబ్ కేసు వాదిస్తా: అంజలి

ఈ కేసును ప్రజల దృష్టికి తెస్తున్నందుకు ఆమె మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ కేసును వాదించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తన ఇంటిపై దాడికి తాను దిగ్భ్రాంతి చెందానని, ఈ దాడి తర్వాత తనకు తగిన భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తనకు జెడ్ కెటగిరీ భద్రత కల్పించారని ఆమె చెప్పారు. ముంబయి దాడుల కేసుపై ఈ నెల 6వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications