వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరు రైలింజన్ కు కోర్టు చిక్కులు
తమది గుర్తింపు పొందిన పార్టీ కాదని, అలాగే ప్రజారాజ్యం పార్టీకి కూడా గుర్తింపు లేదని, అందువల్ల ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించాలనే విషయంపై లాటరీ వేసి నిర్ణయించడమైనా చేయాలని ఆ పార్టీ అంటోంది. తాము ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. మలి విచారణ రేపు జరుగుతుంది.
Comments
Story first published: Wednesday, April 1, 2009, 16:48 [IST]