చిరు రైలింజన్ కు కోర్టు చిక్కులు

తమది గుర్తింపు పొందిన పార్టీ కాదని, అలాగే ప్రజారాజ్యం పార్టీకి కూడా గుర్తింపు లేదని, అందువల్ల ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించాలనే విషయంపై లాటరీ వేసి నిర్ణయించడమైనా చేయాలని ఆ పార్టీ అంటోంది. తాము ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. మలి విచారణ రేపు జరుగుతుంది.
More From
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications