వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాం చరణ్ తో కలిసి చిరు నామినేషన్

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈరోజు తిరుపతిలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనకంటే ముందు ఆయన కుమారుడు రాంచరణ్‌ తేజ, భార్య సురేఖ ఆతర కుటుంబసభ్యులు తిరుపతి చేరుకుని తిరుమలలో పూజలు నిర్వహించారు. అనంతరం పాలకొల్లు నుంచి నేరుగా రేణిగుంట వచ్చిన చిరంజీవికి వారు ప్రజారాజ్యం నేతలతో కలిసి స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. ఆ తరువాత రోడ్‌షో చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X