ఎన్టీఆర్ కు కాంగ్రెస్ దిష్టి: బాబు

మహిళలను లక్షాధికారులను చేస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని, కానీ వారిని రాజశేఖర రెడ్డి బిక్షగాళ్లుగా మార్చారని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి డబ్బులు ఎన్నికల్లో పంచడానికి సిద్ధపడుతోందని, డబ్బులకు ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు. తన పరువు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పరువు కాపాడడానికి తెలుగుదేశం, తెరాసల అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తాము ఎన్నికల్లో గెలిస్తే కలర్ టీవీలు ఇస్తామని, కాంగ్రెస్ గెలిస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా రాదని ఆయన అన్నారు.
More From
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications