ఎన్టీఆర్ కు కాంగ్రెస్ దిష్టి: బాబు

మహిళలను లక్షాధికారులను చేస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని, కానీ వారిని రాజశేఖర రెడ్డి బిక్షగాళ్లుగా మార్చారని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి డబ్బులు ఎన్నికల్లో పంచడానికి సిద్ధపడుతోందని, డబ్బులకు ప్రజలు మోసపోవద్దని ఆయన అన్నారు. తన పరువు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పరువు కాపాడడానికి తెలుగుదేశం, తెరాసల అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తాము ఎన్నికల్లో గెలిస్తే కలర్ టీవీలు ఇస్తామని, కాంగ్రెస్ గెలిస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా రాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications