టీవీల్లో వైయస్ మాడు ముఖం: నారాయణ
వరంగల్: వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చే కలర్ టీవీల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాడిపోయిన ముఖం కనిపిస్తుందని సిపిఐ రాష్టర్ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వరంగల్ జిల్లా హుస్నాబాద్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో గురువారం ప్రసంగించారు. చంద్రబాబు కలర్ టీవీల హామీపై కాంగ్రెసు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
నగదు బదిలీ పథకం అమలు సాధ్యమేనని, కలర్ టీవీలు ఇస్తే నిరుపేదలు రాజకీయ చైతన్యాన్ని పొందుతారని ఆయన అన్నారు. సాక్షిటీవీ లేని కాంగ్రెస్ అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు నాయకులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటితో 30 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చునని ఆయన అన్నారు.
More From
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!












Click it and Unblock the Notifications