ఎన్టీఆర్ కు కుమారస్వామి ఆహ్వానం

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఆయన బుధవారం ఓ ప్రత్యేక బెల్టు ధరించి ఆస్పత్రి కారిడార్లో కొద్దిసేపు నడిచారు. ఆ బెల్టు మెడ నుంచి నడుము వరకు ఉంటుందని, దాని సహాయంతో రోజూ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున నడవడానికి అనుమతిచ్చినట్లు చికిత్స చేస్తున్న వైద్యుడు శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ ప్రస్తుతానికి సాధారణ ఆహారం తీసుకుంటున్నారని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని వెల్లడించారు. ఆయనకు మరో నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆరోగ్య స్థితిని చూసి రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాస్ తెలిపారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications