చిరు పార్టీకి పరకాల గుడ్ బై
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి పరకాల ప్రభాకర్ గుడ్ బై చెప్పారు. పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రజారాజ్యం పార్టీ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. నేతలెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన తన రాజీనామా లేఖను కార్యాలయ సిబ్బందికి అందజేశారు.
ప్రజారాజ్యం నుంచి తాను వైదొలుగుతున్నానని ఆయన తన లేఖలో చెబుతూ తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కోరారు. ఆయన ఏకవాక్య లేఖనే రాశారు. అంతకు మించి ఆయన మరో మాట రాయలేదు. అయితే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాకు గల కారణాలను వివరించే అవకాశం ఉంది.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications