పరకాల రాజీనామా మామూలే: ఉపేంద్ర

చిరంజీవితో దశాబ్దాలుగా ఉన్న ఆయన అభిమానులకు కూడా టిక్కెట్లు రాలేదని, వారు చిరుకు విధేయంగానే ఉంటారని ఉపేంద్ర చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఏర్పడిందని, రాష్ట్రంలో ఉన్నవి 294 స్థానాలేనని, వాటిని అందరికీ పంచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి ఎలా వెళ్లాలో తెలియకపోవచ్చునని, కొన్ని పద్ధతులు పాటించి ఉండకపోవచ్చునని, కానీ అంత మాత్రాన పార్టీలో ఎవరినో శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
పార్టీ విషవృక్షమని పరకాల చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా అది తెలుసుకోవడానికి ఏడాది పట్టిందా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విజ్ఞులై వుంటే ఎన్నికల తర్వాత రాజీనామా చేసి ఉండేవారని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం రాజకీయాల్లో సాధారణమని ఆయన అన్నారు. చిరంజీవి ఆకర్షణ మీద ఆధారపడిన పార్టీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications