వరుణ్ కు రెండు వారాల పెరోల్

జాతీయ భద్రతా చట్టం (నాసా) కింద అరెస్టయిన వరుణ్ కోర్టుకు కూడా అదే విధమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మంగళవారం ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందలేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. వరుణ్ గాంధీ 50 వేల రూపాయలకు వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి రెండు సూరిటీలు కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో తాను ఎక్కడ ఉంటాడనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫిలిబిత్ మెజిస్ట్రేట్ కు తెలియజేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. వరుణ్ గాంధీ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఫిలిబిత్ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు పర్వం ఈ నెల 17వ తేదీన ప్రారంభమవుతుంది. ఫిలిభిత్ నుంచి బిజెపి అభ్యర్థిగా వరుణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
More From
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications