ఇంటర్ ఫిస్టియర్: బాలికలదే పైచేయి
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్టు శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎప్పటి లాగే బాలుర కన్నా బాలికలే ఎక్కువ మంది ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించారు. బాలురు 44.11 శాతం మంది పాస్ కాగా బాలికలు 49.79 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా సాధించగా మహబూబ్ నగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలో 63 శాంత మంది విద్యార్థినీ విద్యార్థులు పాస్ కాగా మహబూబ్ నగర్ జిల్లాలో 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3 లక్షల 74 వేల 174 మంది విద్యార్థినీ విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 46.64 ఉంది. ఇది నిరుటి కన్నా తక్కువ.
More From
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications