గల్లీ లీడర్ లాగా వైయస్: ఎమ్మెస్

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వేసిన ఆర్థిక మంత్రి రోశయ్య కమిటీ కూడా బోగస్ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెసు పార్టీకి తిప్పలు తప్పవని ఆయన అన్నారు. తెలంగాణపై రాజశేఖర రెడ్డి మాటల కన్నా సోనియా గాంధీ మాటలనే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications