వైయస్ పై హైకమాండ్ కు: విహెచ్
రాజమండ్రి: తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇతరులంతా విదేశీయుల్లా అవుతారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంకోసం వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏం మాట్లాడినా పార్టీకి నష్టమని అందుకే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమర్థించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాల్లో నిజం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె.చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications