హత్య కేసులో కాంగ్రెస్ అభ్యర్థి అరెస్టు
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్రెడ్డిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోని ఆయన ఇంటిలో అరెస్టు చేసి బెంగుళూరు తీసుకునివెళ్లారు. 1997లో బెంగుళూరుకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తిపై దాడి కేసులో పీణ్యం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం బాధితుడు మరణించటంతో దాన్ని హత్య కేసుగా మార్చారు.
ఈ కేసులో పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెల చెర్వు సూరి కూడా నిందితుడు. 2001లో ఓసారి కోర్టుకు హాజరైన ఆయన తరువాత కోర్టుకు హాజరుకాకపోవటంతో ఆయనకు 2004లో వారెంటు జారీ చేశారు. ప్రస్తుతం రాప్తాడులో హోరాహోరీగా ఎన్నికల పోరు సాగుతోంది. ఈ సమయంలో ప్రకాష్రెడ్డి అరెస్టు కాంగ్రెస్ వారిని విస్మయానికి గురిచేసింది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications