మంత్రి జెసి సోదరుడి వీరంగం

పోలింగ్కు ముందురోజు బుధవారం రాత్రే జెసి దివాకర్ రెడ్డి ప్రతాపం మొదలైంది. తెలుగుదేశం ఏజెంట్ల ఇళ్లకు వెళ్లిన మంత్రి జేసీ వారిని తెల్లవారి పోలింగ్ కేంద్రాల వద్దకు రావద్దని కోరారు. వారు ససేమిరా అనటంతో ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఈసీ భయంతో నిన్నటికి ఆగిన ఆయన అనుచరులు శుక్రవారం రెచ్చిపోయారు. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి పేరం నాగిరెడ్డి, టీడీపీ ఏజెంట్ల ఇళ్లపై దాడులు చేశారు. అడ్డువచ్చిన వారిని చితకబాదారు. అడ్డువచ్చిన మీడియా ఛానళ్లవారిని కూడా కెమెరా తీయవద్దని బెదిరించారు. కెమెరాలు లాక్కున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో తాడిపత్రిలో దుకాణాలు అన్నీ మూసివేశారు.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications