ఎన్నికల మద్యానికి 3గురు బలి
గుంటూరు: ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పంపిణీ చేసిన చీప్ లిక్కర్ సేవించి గుంటూరు జిల్లాలో సోమవారం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో సంభవించింది. ముగ్గురు మృతుల్లో కావూరి వీరయ్య, వెంకటేష్ ఉన్నారు.
ముగ్గురు రైతులు సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. పోలింగ్ రోజు రాజకీయ పార్టీలవారు ఇచ్చిన మద్యం సీసాను దాచి ఉంచిన స్థలం నుంచి తీసి సేవించారు. వెంటనే వారి నోటి నుంచి నురగలు రావడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గుర్తించిన కొంత మంది ఆ ముగ్గురిని దాచేపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు ముగ్గురు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications