కార్పోరేట్ వైరం లేదు: పాటిల్
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు వేసిన ఘటనలో రెండు గ్రూపుల మధ్య కార్పోరేట్ వైరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ప్రత్యక్ష సాక్షి భరత్ బోర్గే అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది. రెండు గ్రూపుల మధ్య వైరం ఉన్నట్లు, అందువల్లనే ఇది జరిగినట్లు ఆధారాలు లేవని రాష్ట్ర హోం మంత్రి జయంత్ పాటిల్ అన్నారు.
పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టడానికి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు, బురద వేసి అనిల్ అంబానీని హత్య చేయడానికి ప్రత్యర్థులు కుట్ర చేశారని అనిల్ అంబానీ గ్రూపు ఆరోపిస్తోంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications