పీలేరు వద్ద బస్సు దోపిడి
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు దోపిడికి గురైంది. భద్రాచలం దారిలో పీలేరు వద్ద కొందరు ఆగంతకులు బస్సును అటకాయించి ప్రయాణికులను బెదిరించారు. వారినుంచి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ మార్గంలో ఇటీవలే ఈ తరహా దోపిడి జరిగింది. ఈ మార్గంలో తరుచూ ఇటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. దాంతో ఈ దారిలో రాత్రి ప్రయాణాలంటే ప్రజలు భయపడుతున్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications