పీలేరు వద్ద బస్సు దోపిడి
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు దోపిడికి గురైంది. భద్రాచలం దారిలో పీలేరు వద్ద కొందరు ఆగంతకులు బస్సును అటకాయించి ప్రయాణికులను బెదిరించారు. వారినుంచి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ మార్గంలో ఇటీవలే ఈ తరహా దోపిడి జరిగింది. ఈ మార్గంలో తరుచూ ఇటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. దాంతో ఈ దారిలో రాత్రి ప్రయాణాలంటే ప్రజలు భయపడుతున్నారు.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications