ఎండకు భగ్గుమంటున్న భాగ్యనగరం
హైదరాబాద్: రోజురోజుకు రాష్ట్రం నిప్పుల కొలమిలా మారుతుంది. వడగాల్పుల వల్ల అన్ని ప్రాంతాల్లో సాధారణ కన్నా 5 డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్, మహారాష్టల్ర నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ దాదాపుగా జీరోగా ఉంది. రోజోకో డిగ్రీ పెరుగుతున్న ఉష్ణోగ్రత పెరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 51.4, వరంగల్లో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో 43-45 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రత నమోదు అయింది. మే మొదటి వారంలో ఇది గత పదేళ్ళలో రికార్డు అని చెబుతున్నారు.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications