ఎండకు భగ్గుమంటున్న భాగ్యనగరం
హైదరాబాద్: రోజురోజుకు రాష్ట్రం నిప్పుల కొలమిలా మారుతుంది. వడగాల్పుల వల్ల అన్ని ప్రాంతాల్లో సాధారణ కన్నా 5 డిగ్రీల అధిక ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్, మహారాష్టల్ర నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ దాదాపుగా జీరోగా ఉంది. రోజోకో డిగ్రీ పెరుగుతున్న ఉష్ణోగ్రత పెరుగుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 51.4, వరంగల్లో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్లో 43-45 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రత నమోదు అయింది. మే మొదటి వారంలో ఇది గత పదేళ్ళలో రికార్డు అని చెబుతున్నారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications