స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు: మంత్రి
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటోందని వైద్య శాఖ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో వ్యాధిని నివారణ మందులను సిద్దంగా వుంచామని ఆయన తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటి వరకు 9,850 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు జరిపినట్లు తెలిపారు. వ్యాధిపై అవగాహనతో పాటు శిక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఢిల్లీ పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications