అధికారం శాశ్వతం కాదు: బాబు
హైదరాబాద్: అధికార పల్లకీ శాశ్వతం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. అధికారం శాశ్వతం కాదనే ఉద్దేశంతో పని చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తామే గెలుస్తున్నామని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఆయన చెప్పారు.
పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినవారికి తగిన గుర్తింపు ఇస్తామని, సరిగా నిర్వర్తించనివారిని తప్పించడానికి వెనకాడబోమని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం ఐదేళ్ల పాటు అవినీతిని యధేచ్చగా కొనసాగించిందని ఆయన విమర్శించారు. తాము ఎన్ని తప్పులను ఎత్తి చూపినా కాంగ్రెసు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.
More From
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications