మాకు 160కి తగ్గవు: చిరు
హైదరాబాద్: తమ పార్టీకి 160కి తగ్గకుండా శాసనసభా స్థానాలు వస్తాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. మహిళల ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమకు ఆ నమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు. మహిళా రాజ్యం నాయకులతో ఆయన సోమవారం ఎన్నికల సరళిపై సమీక్ష జరిపారు. మహిళలు తమ పార్టీకే ఓటేశారని ఆయన అన్నారు.
మహిళ నాయకులతో ఆయన సరదాగా మాట్లాడారు. మహిళా నాయకుల అభిప్రాయాలకు ఆయన పెద్దగా నవ్వుతూ ప్రతిస్పందించారు. ఈ సమావేశంలో ప్రజారాజ్యం పార్టీ నేత శోభా నాగిరెడ్డి, మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి వేదికపై కూర్చున్నారు.
More From
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications