నితీష్ సెక్యులరిజం తేలిపోయింది: లాలూ
పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఎన్డీయె ర్యాలీలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లౌకికవాదం ఏపాటిదో తేలిపోయిందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. నితీష్ కు కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సెక్యులర్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాంపూర్ లో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన సోమవారం పాట్నా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నితీష్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి అని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన గుర్తు చేశారు. నితీష్ కు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఇతరులు ఆ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో వేదికను పంచుకోబోనని ప్రకటించి నితీష్ కుమార్ ఢిల్లీలో జరిగిన ఎన్టీయె ర్యాలీలో పాల్గొనలేదని, బీహార్ లో ఎన్నికలు ముగియగానే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని, మోడీతో వేదికను పంచుకున్నారని ఆయన అన్నారు. మీడియా తనపై బురద జల్లే పనికి ఒడి గట్టిందని ఆయన విమర్శించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications