మావోల దాడిలో నలుగురు మృతి
దంతేర్: చత్తీస్గఢ్లో మావోయిస్టుల చర్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా దంతేర్ జిల్లా దాంత్రీ పోలీస్స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో 7గురు గాయపడ్డారు. అయిదుగురి జాడ తెలీటం లేదు. పోలీసుల కాన్యాయ్ పై నక్సల్స్ మెరుపు దాడి చేశారు.
దాంత్రీ జిల్లాలోని కొండ ప్రాంతంలో గల గ్రామంలో 40 మంది పోలీసుల కాన్వాయ్ పై మావోయిస్టులు దాడి చేశారు. గాయపడిన వారిని తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ ను పంపారు. దాంత్రీ జిల్లాలో మావోయిస్టులు దాడి జరపడం ఇదే ప్రథమం.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications