రష్యా యువతి మృతి: వెయిటర్లపై దృష్టి
పానాజీ: గోవాలోని రెవోరా గ్రామంలో సంభవించిన రష్యా బాలిక మృతిపై పోలీసులు ప్రగతి సాధించారు. ఆమె శవం రైల్వై ట్రాక్ పై పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఇద్దరు ఇండియన్ వెయిటర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 19 ఏళ్ల ఎలెనా సుఖనోవా మృతదేహం ఈ నెల 8వ తేదీన రైల్వే ట్రాక్ పై పడి ఉంది.
ఆమె రాత్రి క్యాబ్ ను తీసుకుని థివిమ్ రైల్వే స్టేషన్ వదిలిపెట్టాలని డ్రైవర్ ను అడిగిందని, స్టేషన్ కు బయలుదేరే ముందు ఆమె మరో ఆరుగురు రష్యన్లతో కలిసి రాత్రి భోజనం చేసిందని, వారి వాంగ్మూలాలు తీసుకున్నామని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ సమ్మీ టావరేస్ చెప్పారు. హోటల్ నుంచి బయలుదేరే ముందు డిస్కోథిక్ కు హాజరైందని, ఆ తర్వాతనే క్యాబ్ ను అద్దెకు తీసుకుందని ఆయన వివరించారు.అయితే ఆమె రెండు రోజుల పాటు మాయమైంది. దీంతో ఇద్దరు వెయిటర్లపై పోలీసుల దృష్టి పడింది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications